Thursday, July 25, 2024

లాస్య నందిత పి ఏ పై కేసు నమోదు

లాస్య నందిత పీఏ ఆకాష్‌పై పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు…పి ఏ ఆకాష్‌పై లాస్య నందిత సోదరి నివేదిత పిర్యాదు చేసిందినిర్లక్ష్యంగా కారు నడిపి లాస్య నందిత మరణానికి కారణం అయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు… కాగా పోలీసులు 304 సెక్షన్ కింద ఆకాష్‌పై కేసు నమోదు చేశారు…పూజల కోసం సదాశివపేట మిస్కిన్ షా బాబా దర్గాకు లాస్య నందిత కుటుంబసభ్యులు వెళ్లితెల్లవారుజామున రెండు కార్లలో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు..పూజల కారణంగా రోజంతా ఏమీ తినకపోవడంతో ఉదయమే అల్పాహారం కోసం సంగారెడ్డి వైపు పయనం కాగా నిద్రమత్తులో అతి వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణం అయిన ఆకాష్ కారణమయినట్లు తెలిసింది…కాలుకు తీవ్ర గాయం కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆకాష్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular