Latest stories

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి: హైకోర్టు

తెలంగాణ హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన పలు కేసుల విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

యశోద ఆస్పత్రికి కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సోమవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి రానున్నారు. ఇటీవల చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.

అనుమతులు ఏవి అవని…?

హనుమకొండ జిల్లాలోని అవని కళాశాల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే కళాశాల అనుమతితో రెండు వేర్వేరు ప్రాంతాల్లో తరగతులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి

కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ కొత్త మంత్రిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని నియమించింది.

ఫోన్ చెయ్యి ప్లీజ్.. నిద్ర పోతున్నవా…?

మరి నిద్రపోతున్నవా..?"... "కాల్ చెయ్యి ప్లీజ్..!"... "రేపు ఉదయం 7 గంటలకు ఇంటికి రా..!"ఇవి ప్రేమ సందేశాలు కావు... ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగికి అదే శాఖకు చెందిన ఓ అధికారి పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాట్సాప్ మెసేజ్‌లు.

త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య

త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన తన సర్వీస్‌ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.

రేవంత్ వ్యాఖ్యల రచ్చ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Big Story

అనుమతులు ఏవి అవని…?

హనుమకొండ జిల్లాలోని అవని కళాశాల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే కళాశాల అనుమతితో రెండు వేర్వేరు ప్రాంతాల్లో తరగతులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి

కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ కొత్త మంత్రిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని నియమించింది.

Popular

Telangana

Andhra Pradesh

National

Crime

Movies

Homepage- news10.app

సినీనటుడు మోహన్ బాబు పై ఫిర్యాదు..

సినీ నటుడు, రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం నాయకులు జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. గొర్రెలు...

Education

Business

Health

Technology