Thursday, July 25, 2024

ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న
ఈటల రాజేందర్…

వరంగల్..

నేడు రేపు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న
ఈటల రాజేందర్…

నేడు ఉదయం శామీర్ పేట నుండి
10am కు కాటరం చేరుకుంటారు..

భూపాలపల్లి జిల్లా కాటారం,మహదేవ్ పూర్ మండలాల్లోనీ వరద ముంపు ప్రాంతాలను సందర్శిస్తారు..

అనంతరం భూపాలపల్లి లో బీజేపీ సమావేశంలో పాల్గొంటారు..

రేపు ములుగు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు..

ఏటూరునాగారం మంగపేట వాజేడు వెంకటాపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు..

జనగాం జిల్లా పాలకుర్తి లో బీజేపీ నాయకుల సమావేశానికి హాజరవుతారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular