Thursday, July 25, 2024

మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్…

మోగనుంది ఎన్నికల నగారా….
తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుంది…. దేశంలోని ఐదు రాష్ట్రాల కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది….ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి నోటీపీకేషన్ ఈ రోజు మధ్యాన్నం 12 గంటలకు ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది….తెలంగాణ తో పాటు మధ్య ప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ ను నేడు మధ్యాహ్నం అనౌన్స్ చేయబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు ఎన్నికల అధికారులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular