Thursday, July 25, 2024

వరంగల్ బి ఆర్ ఎస్ అభ్యర్థి కడియం కావ్య

బి ఆర్ ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించారు …బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్..ఇంతకుముందే ఐదుగురు ఎం పి అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఈరోజు మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థలను ప్రకటించారు…వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య,చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్లను ఆయన ప్రకటించారు… అంతకుముందు నిర్వహించిన పార్లమెంటరీ సమీక్ష సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు…. అందరి అభిప్రాయాలు తీసుకున్న కేసీఆర్ వీరిద్దరి పేర్లు ఖరారు చేసినట్లు తెలిసింది…కాగా వరంగల్ స్థానం నుంచి పోటీచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను కోరగా ఆయన నిరాకరించినట్లు సమాచారం…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular