Saturday, July 27, 2024

బీజేపీ లోకి నన్నపునేని

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆయన అనుచరులు గులాబీని వీడి బీజేపీ లో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం…. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన నన్నపునేని నరేందర్ గులాబీని వీడి కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధం ఐయినట్లు సమాచారం….నన్నపునేని గులాబీ ని వీడడం వరంగల్ తూర్పు నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ కు భారీ కుదుపు గా భావిస్తున్నారు….రాష్ట్రంలో రోజురోజుకు బి ఆర్ ఎస్ పరిస్థితి దిగజారుతున్నందున మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం సాగుతోంది…. కాగ ఈనెల 13 న నన్నపునేని ఐదుగురు గులాబీ కార్పొరేటర్లు కాషాయం తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తుంది…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular