జనగామ జడ్పి ఛైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి గుండె పోటుతో మృతి చెందారు…. ఛాతి లో నొప్పిగా ఉందని చెప్పడంతో హన్మకొండ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి ఆయన కుటుంబ సభ్యులు తరలించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది…బి ఆర్ ఎస్ పార్టీ లో కొనసాగుతున్న ఆయన మధ్యాన్నం వరకు పార్టీ కార్యకర్తలతోనే ఉన్నారు… స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో పాటు మీడియా సమావేశంలో సైతం పాల్గొన్నారు….సంపత్ రెడ్డి మృతితో జనగామ తో పాటు ఆయన సొంత గ్రామం చిలుపుర్ మండలం రాజవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి…
గుండె పోటుతో జడ్పి ఛైర్మెన్ మృతి…
RELATED ARTICLES