Saturday, July 27, 2024

కరెంట్ షాకుతో అమ్మమ్మ,మనవడి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో విషాదం చోటుచేసుకుంది భూపాలపల్లి జిల్లా లోని మొగుళ్లపల్లి లో కరెంట్ షాక్ తో అమ్మమ్మ, మనవడు మృతి చెందారు ..మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది… ఈ ఘటనలో దుంప సాయిచరణ్ (14) అతడి అమ్మమ్మ రామలక్ష్మి (55) మృతి చెందగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular