Saturday, July 27, 2024

ఎసిబి వలలో తహశీల్దార్

హనుమకొండజిల్లాకమలాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు దాడులు నిర్వహించింది…ఈ దాడుల్లో కమలపూర్ తహశీల్దార్ మాధవి ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిండి తహసిల్దార్ మాధవి, 4000 రూపాయలు , మరియు ధరణి ఆపరేటర్ 1000 రూపాయలు ఓ వ్యక్తి వద్దనుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular