రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది.రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా ఎం. అంబానీ  తరఫున ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  రిలయన్స్ ఫౌండేషన్‌ను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here