యం ఐ ఎమ్ మతోన్మాద పార్టీ

యం ఐ ఎమ్ మతోన్మాద పార్టీ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు… ప్రధాని వరంగల్ పర్యటన సందర్బంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్,బి ఆర్ ఎస్,యం ఐ ఎమ్ పార్టీలపై నిప్పులు చెరిగారు…..యం ఐ ఎం మతోన్మాద పార్టీ అని ఆ పార్టీ ని కాంగ్రెస్,బి ఆర్ ఎస్ ప్రోత్సహిసున్నారని అన్నారు…కల్వకుంట్ల కుటుంబాన్ని పామ్ హౌస్ కే పరిమితం చేస్తామన్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here