ఏసీబీ వలలో ఎస్సై

రాయికల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు నిర్వహించారు…ఈ దాడుల్లో జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ రాయికల్ ఎస్సై అజయ్ ఏ సి బి కి చిక్కారు….అక్రమ ఇసుక రవాణా వ్యవహారంలో ఇసుక ట్రాక్టర్ల యజమానుల వద్ద రూ. 25,000 ఎస్సై డిమాండ్ చేసి.లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు… కాగా ఏసీబీ అధికారులను చూసిన వెంటనే అక్కడే డబ్బులు వదిలేసి ఎస్సై అజయ్ పరారయ్యాడు. అతని కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here