సుధారాణి చెల్లని రూపాయి

కాంగ్రెస్ పార్టీలో చేరిన జి డబ్ల్యు ఎం సి మేయర్ గుండు సుధారాణి కి నిరసన ఎదురైతుంది….ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్దీ గంటళ్లలోనే గుండు సుధారాణికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ లు మీడియా సమావేశం నిర్వహించారు… ఈ సమావేశంలో తూర్పు డివిజన్ కార్పొరేటర్ లు పాల్గొన్నార మేయర్ గుండు సుధారాణి ఒంటరిగా… కాంగ్రెస్ పార్టీ లో చేరారని,మేయర్ సుధారాణి రాకను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు…వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖను కాదని కాంగ్రెస్ పార్టీలో చెరారని,బి ఆర్ ఎస్ గుండు సుధారాణి ని నిరాకరించారని అన్నారు సుధారాణి చెల్లని రూపాయితో సమానమని,కాంగ్రెస్ పార్టీలోకి సుధారాణి రావడం ను వ్యతిరేకిస్తున్నామన్నారు…గుండు సుధారాణి పార్టీలోకి వస్తే కలుషితం అవుతుందని, సుధారాణి అహంకారపురితంగా మారిందన్నారు

  •  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here