సీఎం ను కలిసిన బిఆర్ఎస్ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్

 

బి ఆర్ ఎస్ కు చెందిన వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారు…బి ఆర్ ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కు ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కు ఇవ్వడం పట్ల ఆయన అసంతృప్తి గా ఉన్నట్లు తెలిసింది…దింతో సీఎం ను కలిసి ఆయన త్వరలోనే కాంగ్రెస్ లో చేరనునట్లు విష్వసనీయ సమాచారం…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here