ఎసిబి వలలో రవాణాశాఖ అధికారి

ఎసిబి వలలో రవాణాశాఖ అధికారి…

యాదాద్రిభువనగిరి జిల్లా, యాదాద్రి రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు…పోచపల్లి మండలం కాపర్యపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి నుండి పర్మిట్ క్యాన్సల్ కు 5000 రూపాయలు డిటిఓ సురేందర్ రెడ్డి, డ్రైవర్ మల్లికార్జున్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు….అతనివద్దనుంచి
రూ.29000 నగదు రికవరీ తోపాటు, డిటిఓ సురేందర్ రెడ్డి, ఏజెంట్ అనిల్, సురేష్ లను అదుపులోకి తీసుకున్నారు. డిటిఓ డ్రైవర్ మల్లికార్జున్ పరారీలో ఉన్నట్టు ఏసిబి డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here